స్విమ్మింగ్‌పూల్‌లో మంత్రి.. మండిపడ్డ శివకుమార్‌!
బెంగళూరు:  మానవాళి మనుగడకు ముప్పుగా మరణించిన  కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)గురించి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన మంత్రి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. ప్రజలంతా కరోనా భయంతో విలవిల్లాడుతుంటే స్విమ్మింగ్‌పూల్‌లో జలకాలాడటం నైతికంగా దిగజారిపోవడమే అని విరుచుకుపడింది. మం…
రూ.7లక్షల కోట్లు ఎగిరి పోయాయి
ముంబై:   అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు,  కోవిడ్‌-19  ఆందోళనలు, రష్యా,  సౌదీ అరేబియా ప్రైస్‌వార్‌ కారణంగా  భారీ ఎగిసిన చమురు ధరలతో  దేశీయ స్టాక్‌మార్కెట్లో ప్రకంపనలు రేపింది.  చమురు ధరల చారిత్రక పతనం  దలాల్‌ స్ట్రీట్‌ను వణింకించింది. ఇన్వెస్టర్ల ఆందోళనభారీ  అమ్మకాలకు తెరతీసింది.  దీంతో వరుస నష్టాలతో …
వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
అమరావతి :  రాజ్యసభ ఎన్నికలకు   వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోష్‌, మోపిదేవి వెంకటరమణతో పాటు వైఎస్సార్‌సీపీ నేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్‌ నత్వాని పేర్లను సోమవారం అధికారికంగా ప్రకటించింది. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌లు ఎమ్మెల్సీలుగా…
నమో.. నారసింహాయా
యాదగిరిగుట్ట (ఆలేరు) :  అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రధాన ఆలయంలో ఆస్థాన పరంగా పూజలు.. బాలాలయ ఉత్సవ మూర్తులకు నిజాభిషేకం, విశ్వక్సేనారాధన, స్వస్తివాచనం, ఉత్సవ నిర్వాహకులకు కంకణ ధారణ, సాయంత్రం పుట్టమట్టిలో నవధాన్యాలను నాటడంతో అంకురారోపణం.. ఇవి యాదాద్రి శ్రీల…
'మెంటల్‌'హుడ్‌
మార్చి 11 నుంచి ఆల్ట్‌–బాలాజీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో కరిష్మా కపూర్‌ నటిస్తున్న ‘మెంటల్‌హుడ్‌’ వెబ్‌ సిరీస్‌ మొదలవుతున్నాయి. మదర్‌హుడ్‌ (మాతృత్వం) కి దగ్గరగా ఉన్న ఈ మెంటల్‌హుడ్‌ అనే మాటలో.. పిల్లలు తల్లికి ఎంతగా పిచ్చిపట్టిస్తారో చెప్పే అర్థం గుంభనంగా ఉంది. ఈ సిరీస్‌ కథాంశం కూడా అదే. పిల్లల్ని సముదాయ…
విందు: ట్రంప్‌ మెనూలోని వంటకాలివే!
న్యూఢిల్లీ:  తొలిసారిగా భారత పర్యటనకు విచ్చేసిన అగ్రరాజ్య అధ్యక్షుడు  డొనాల్డ్‌ ట్రంప్‌ నకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఘనమైన విందు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభం కానున్న విందులో ట్రంప్‌తో పాటు ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌.. అదే విధంగా ట…